తప్పిన పెను ప్రమాదం.. 60 మంది సేఫ్‌!
సాక్షి, రాయపర్తి :  60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు 11 కేవీ విద్యుత్‌ తీగలను తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్‌ తీగలు కూడా తెగిపడడంతో.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఫీజు కొట్టేసి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈఘటన వరంగల్‌ రూరల్‌ జిల్ల…
నాగ్‌ అశ్విన్‌తో ప్రభాస్‌.. ఇది ఫిక్స్‌
యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్‌  ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌. ‘మహానటి’తో జాతీయ అవార్డును దక్కించుకున్న  నాగ్‌ అశ్విన్‌  దర్శకత్వంలో ప్రభాస్‌ తన 21వ చిత్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్‌ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ అధినే…
నిత్యానంద దేశానికి ప్రధానిగా తమిళనటి?
సాక్షి, చెన్నై:  నిత్యానంద దేశానికి తమిళనటి ప్రధానమంత్రి కానుంది అనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ఇప్పుడు కలకలం సృష్టిస్తున్న పేరు నిత్యానంద. ఇప్పుడే కాదు చాలా కాలం నుంచే ఈ పేరు వివాదాల్లో ఉంది. అయితే మధ్యలో కాస్త మరుగున పడింది. తాజాగా పిల్లల కిడ్నాప్‌ కేసులో పోలీసులకు వాంటెడ్‌ …
సమ్మె కొనసాగుతుంది: జేఏసీ
విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం నుంచి కనీస స్పందనలేదు: జేఏసీ హైదరాబాద్‌: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె…
పవార్ లా ఉండాలని బాబు ఆశ
అలా చేస్తే మహిళల దెబ్బకు చంద్రబాబుని ఇపుడు వైసీపీ నేతలు సహా సొంత పార్టీ నేతలు కూడా పక్కన తీసిపారేయడానికి కేవలం ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఉ ంది. అదే ఆయన వయసు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన పార్టీని నడపలేడని, ఆయన నాయకత్వంలో పార్టీకి కొత్త జోష్ రాదని తమ్ముళ్లు సైతం అనుకుంటున్నారు. ఇక ప్రత్యర్థి వైసీప…
హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగ‌స్వాములం కావ‌డం సంతోష‌క‌రం
తిరుమల : హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగ‌స్వాములం కావ‌డం సంతోష‌క‌రం శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల మ‌నోగ‌తం హిందూ స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేయ‌డంలో భాగంగా టిటిడి ఇటీవ‌ల ప్రారంభించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి)కు విరాళాలందించి ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములం కావ‌డ…